
తెలంగాణ: పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక కామెంట్స్ చేశారు.
- ఖమ్మంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సభ గురించి మాట్లాడిన ఎర్రబెల్లి..
- ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని..
- ఎన్టీఆర్దేనని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని..
- టీడీపీ అధ్యక్షుడిగా, ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉంటే బాగుంటుందని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారన్నారని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.
- టీడీపీపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే.. ఎన్టీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు.
- ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
Be the first to comment