
ఆలయాల్లో చోరీలు చేసిన వ్యక్తులు అరెస్ట్… నలుగురు నిందితులతో పాటు 20 వేల నగదు ,ఆటో స్వాధీనం.
- సత్య సాయి జిల్లా, ఓబుల దేవర చెరువు మండలానికి చెందిన నగరి గిరి గంగరాజు,
- అన్నమయ్య జిల్లా, మదనపల్లి రూరల్ మండలానికి చెందిన జెరిపిటి రెడ్డప్ప .
- అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ మండలం కు పొట్టబు నరసింహులు .
- కలికిరి మండలానికి చెందిన అందెల కిరణ్ గా గుర్తింపు.
- రాత్రుల యందు దొంగతనాలకు ఆటోను వినియోగిస్తున్న నిందితులు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు వెల్లడి
- తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆంజనేయ స్వామి గుడి లోను ,ఎం ఆర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వకులమాత గుడిలోనూ జరిగిన చోరీలలో రికవరీ.
- తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో క్రైమ్ అడిషనల్ ఎస్పీ విమల కుమారి వెల్లడి.
Be the first to comment