
ప్రకాశం జిల్లా :
- త్రిపురాంతకం మండలం లేళ్ళపల్లి SC పాలెంలో నీటి సమస్య అధికంగా ఉంది.
- ఉన్నా బోర్లకి కుడా నీళ్ళు రాక పోవడం ట్రాక్టరు ట్యాంకర్ లతో నీళ్ళను సరఫరా చేస్తున్నారు .
- ఆ ట్యాంకర్ల కుడా ఐదు, ఆరు రోజుల నుంచి రాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు .
- కనీసం త్రాగటానికి కుడా నీళ్ళు లేవు అని వాపోతున్నారు ,ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధులుకు చెప్పిన పట్టించుకోకపోవడంతో
- ఆ గ్రామంలోని కొంత మంది యువకులు MPDO కి అర్జీ ఇచ్చి మా సమస్యను వెంటనే పరిష్కరించాలని విన్నవించుకున్నారు.
Be the first to comment