బీజేపీ, జనసేన మధ్య కొంత గ్యాప్ ఉంది – జనసేన అధినేత పవన్‌ కల్యాణ్

 

తిరుపతి: శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఒకలా.. రాష్ట్ర నాయకత్వం మరోలా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తోందని వ్యాఖ్యానించారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*